అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం. దేశంలోని ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపించింది. వీరిలో సినీ రంగానికి చెందినవారికి కూడా ఇన్విటేషన్ వెళ్లింది. అయితే ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన వారిలో చాలామంది.. అయోధ్యలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. అలా వచ్చిన వారిలో బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్బీర్ కపూర్ కూడా ఉంది. భర్తతో కలిసి ఆలియా భట్ ఆలయానికి వచ్చారు. ఆలయంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Ramayana in Alia's saree Kongu.. Beauty is a special attraction in Ayodhya..