ఆస్ట్రేలియా టూర్ లో ఈ సారి నిలకడగా రాణించిన భారత ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అతను తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి మాత్రమే… బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ చేయడం ద్వారా జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు.