అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ -ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు గానూ టీమ్ ఆఫ్ ది టోర్నీ జట్టును ప్రకటించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్..
భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్ పై తన జెండాను ఎగురవేసింది. టీ 20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచింది.
టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్లదే ఆధిపత్యం.. పైగా ఉపఖండపు పిచ్ లలలో ఎక్కువ శాతం బ్యాటింగ్ కే అనుకూలిస్తుంటాయి
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్
సెమీ ఫైనల్లో గెలిచాం…ఇంగ్లాండ్పై విజయం సాధించాం…కానీ…గెలిచాం అంటే గెలిచాం అంతే. చచ్చీ చెడీ గెలిచాం. మనస్ఫూర్తిగా విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నాం
టీ20 ప్రపంచకప్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ఆదివారం జరిగే మెగా ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఈ టైటిల్ ఫైట్ కు ముందు భారత్ ఫ్యాన్స్ ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది
పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ అండగా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో అభిషేక్ శర్మ చెలరేగుతాడని జోస్యం చెప్పాడు.
ఒక కుర్రాడు వరుసగా డకౌట్ అవుతుంటే.. విమర్శకులు అతన్ని జట్టు నుంచి తీసేయమంటున్నారు. కానీ, భారత క్రికెట్ చరిత్రను మార్చిన ఒక లెజెండ్ మాత్రం, ‘అతన్ని ఆడించాల్సిందే’ అని గట్టిగా చెప్తున్నారు.
ముంబైలోని వంఖేడే స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో ఒక యువ కెరటం భారత్ను వణికించింది. 254 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసి అందరూ ఇంగ్లాండ్ ఓటమి ఖాయమని భావించిన వేళ