SBI Debit Card Charges: ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు

దీని ప్రకారం.. ప్రస్తుతం క్లాసిక్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై ఏడాదికి రూ.125+ జీఎస్టీ వసూలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి దీన్ని రూ.200 చేసింది. దీనికి అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. యువ, గోల్డ్‌, కాంబో కార్డులపై ప్రస్తుతం రూ.175 ఛార్జీ ఉండగా.. ఈ ఛార్జీలను రూ.250కు పెంచింది.

Post Published By: narender Thiru
Updated : 27 March 2024, 7:08 PM IST

Published : 
  • 27 March 2024, 7:08 PM IST

Exit mobile version