ఒడిశా రైలు ప్రమాదంలో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఈ ఘటనపై విచారణ చేస్తున్న అధికారులు.. ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేశారు.

The CBI officials interrogated the railway officials and arrested three people in the death of passengers in the Odisha train accident