National General Elections : దేశవ్యాప్తంగా మూగబోయిన ఎన్నికల ప్రచారం.. ధ్యానంలోకి వెళ్లిన దేశ ప్రధాని మోదీ..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేటితో ప్రచారం ముగిసింది. జూన్-1న ఏడో దశ పోలింగ్ పూర్తయితే.. ఇక నేడు దేశవ్యాప్తంగా ప్రచార రథాలు అగిపోయాయి. ప్రచార మైకులు మూగబోయాయి. దీంతో అన్ని పార్టీల ముఖ్యనాయకులు తమ ప్రచారాలు ముగించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా.. ఈ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 May 2024, 6:10 PM IST

Published : 
  • 30 May 2024, 6:10 PM IST

Exit mobile version