ఉత్తరప్రదేశ్ లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో ఓ షాకింగ్ కుంభకోణం బయటికొచ్చింది. పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు బదులు.. జై శ్రీరామ్ నినాదం, క్రికెటర్ల పేర్లు, పాటలు.. ఇలా ఇష్టాను సారంగా రాసిని ఆ విద్యార్థులు 60 శాతానికి పైగా మార్కులు రావడంతో పాటు ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తున్నారు అక్కడి కొందరు ప్రొఫెసర్లు.

The latest scandal in UP.. If you write Jai Sriram in the exams.. First class pass