దేశమంతటా కొత్త కరోనా వేరియంట్ JN1 విస్తరిస్తోంది. దేశంలో మొత్తం 3వేల దాకా కేసులు నమోదయ్యాయి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ వేరియంట్ బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అయితే JN1 అంత ప్రమాదం కాదనీ.. కానీ ఎక్కువ మందికి సోకే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మంది గుమికూడే చోట మాస్క్ పెట్టుకోవాలనీ.. డయాబెటీస్, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.

The new corona is not as dangerous as JN1! But they are careful!