అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ.. దేశమంతా భక్తిపారవశ్యంతో మునిగిపోయింది. ఊరూ వాడ.. గ్రామం, పట్టణం.. అన్నీ రామ నామంతో మారుమోగిపోయాయ్. రాముడి అయోధ్యకు నడిచొచ్చిన వేళ.. మోదీ బాలరామున్ని ఎదుర్కొన్న వేళ.. కౌసల్యా కుమారుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన వేళ.. ప్రతీ ఘట్టం అమూల్యమే.. ప్రతీ సన్నివేశం అపురూపమే!
The temple where Ram's mother is worshipped.. Where is the temple similar to Ayodhya..