బీహార్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బీహార్ లోని పలు ఛత్ ఘాట్ ల వద్ద నీట మునిగి దాదాపు 22 మంది మృతి చెందారు.
Tragedy in Bihar.. 22 people drowned at Chhat Ghat..