Bihar : బీహార్ లో ఘోర విషాదం.. ఛత్ ఘాట్ వద్ద నీటి మునిగి 22 మంది మృతి..

బీహార్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బీహార్ లోని పలు ఛత్ ఘాట్ ల వద్ద నీట మునిగి దాదాపు 22 మంది మృతి చెందారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 21 November 2023, 10:28 AM IST

Published : 
  • 21 November 2023, 10:28 AM IST

Exit mobile version