Truong My Lan: లక్ష కోట్ల మోసం.. మహిళా బిలియనీర్‌కు మరణశిక్ష

ఈ బ్యాంకును మోసం చేసిన ట్రూంగ్ మైలాన్ ఏకంగా 12.5 బిలియన్ డాలర్లను దారి మళ్లీ మళ్లించారు. ఇది 2022లో వియత్నాం జీడీపీలో దాదాపు 3 శాతానికి సమానం. దాదాపు పదేళ్ల కాలం నుంచి ఎస్‌సీబీ నుంచి ఆమె పెద్ద మొత్తంలో నగదు తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Post Published By: narender Thiru
Updated : 11 April 2024, 7:26 PM IST

Published : 
  • 11 April 2024, 7:26 PM IST

Exit mobile version