Bharat Rice: రేపటినుంచి మార్కెట్లోకి రాబోతున్న భారత్ రైస్.. కేజీ రూ.29..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పైపైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. భారత్ రైస్ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించనుంది.