దేశ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం.. బీజేపీ ఓ శుభ వార్త చెబుతోంది. దేశంలో రైతులకు ఆర్థిక సాయం కింద కేంద్ర ప్రభుత్వం, ఇటు గత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకోంచిన విషయం తెలిసిందే.. రైతులు భూములను సాగు చేసి వ్యవసాయం చేసేందుకు ఒకరికి చేయి చాపకుండా.. అప్పుల నుంచి తప్పించేందుకు దేశంలో ప్రతి రైతు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం పలు పథకాలు చేస్తుంది. రకరకాల స్కీమ్ లను ప్రవేశపెడుతూంది.
Central BJP is good news for the country's farmers.. PM Kisan increase in financial assistance.