Board Exams: జాతీయ విద్యా విధానం.. ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ పరీక్షలు

2025-26 విద్యా సంవత్సరం నుంచి కొత్త అకడమిక్ విధానం అమలవుతుంది. ఇందులో భాగంగా పది, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు. రెండింట్లో ఎక్కువగా వచ్చిన స్కోరును విద్యార్థులు ఎంచుకోవచ్చు.

Post Published By: narender Thiru
Updated : 20 February 2024, 6:57 PM IST

Published : 
  • 20 February 2024, 6:57 PM IST

Exit mobile version