AP Pensions: ఏపీలో మళ్లీ పింఛన్ల రచ్చ తప్పదా.. ఈసీ ఆదేశాలివే..

ఎప్పుడూ ఒకటో తేదీనే ఇంటికి పింఛన్లు అందించే వాలంటీర్లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. పింఛన్‌దారులు సచివాలయాలకు పరుగెత్తారు. ఈ క్రమంలో కొందరు వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. ఎండలో పింఛన్లు తీసుకునేందుకు వెళ్లి పలువురు మరణించారు

Post Published By: narender Thiru
Updated : 27 April 2024, 7:25 PM IST

Published : 
  • 27 April 2024, 7:25 PM IST

Exit mobile version