మొదట్లో గవర్నర్ తమిళిసైకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య సత్సంబంధాలే ఉండేవి. ఆ తర్వాత ఏమైందో ఏమోకానీ ఇద్దరి మధ్య చెడింది. దాని ప్రభావం పాలనపై పడుతోంది.