సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ సర్కార్ 2 కోట్ల రూపాయలు అప్పనంగా చెల్లించింది అంటూ ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు.