తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన అఘోరీ నాగసాధు మీద జోగినీలు ఫిర్యాదు చేశారు. తమ వర్గం పరువు తీసేలా అఘోరీ వ్యవహరిస్తోందని శామీర్పేట్ పీఎస్లో ఫిర్యాదు చేశారు.