Raghurama Krishna Raju: ఇద్దరు ఐపీఎస్‌లు హింసించారు.. వారిపై చర్యలు తీసుకోండి.. ప్రధానికి రఘురామ లేఖ..

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని ప్రధానంగా ఆరోపించింది. కేసు నమోదు చేసిన అనంతరం.. ఆయన పుట్టిన రోజు అయిన 2021 మే 14న ఏపీ సీఐడీ అధికారులు, హైదరాబాద్‌లో రఘురామను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లారు.

Post Published By: narender Thiru
Updated : 1 November 2023, 4:54 PM IST

Published : 
  • 1 November 2023, 4:54 PM IST

Exit mobile version