కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వీళ్లందరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ను ప్రొటెం స్పీకర్గా రాజాసింగ్ వ్యతిరేకించారు.