దేశం గర్వించే దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా అంత్యక్రియలను ముంబైలో ప్రభుత్వ లాంచనాలతో కుటుంబ సభ్యులు నిర్వహించారు. అంత్యక్రియలకు దేశ విదేశాల నుంచి వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరై ఓ గొప్ప మానవతావాదికి కన్నీటి వీడ్కోలు పలికారు.