Top story: కాశ్మీర్లో 26 మంది సామాన్యుల ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు?

నిర్లక్ష్యం శత్రువు కన్నా ప్రమాదకరమైంది. వందకి 90 సార్లు మన ఓటమికి, మన వైఫల్యానికి మన నిర్లక్ష్యమే కారణం అవుతుంది. జమ్ము కాశ్మీర్లోని పహల్ గాం లో 26 మంది టూరిస్ట్లను టెర్రరిస్టులు దారుణంగా చంపేసి భారతదేశానికే ఛాలెంజ్ విసిరారు.

Post Published By: Vencateshg
Updated : 23 April 2025, 8:30 PM IST

Published : 
  • 23 April 2025, 8:30 PM IST

Exit mobile version