వైసీపీలో నెంబర్ టు. జగన్ తర్వాత ఆ పార్టీకి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ తానే అయ్యి వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఆ పార్టీని వదిలిపెట్టేశారు. రాజ్యసభ సీటు కి కూడా రాజీనామా చేసేశారు. సాయి రెడ్డి బాటలోనే మరి కొంతమంది రాజ్యసభ ఎంపీలు పార్టీని విడబోతున్నారు.