వైసీపీ చాప్టర్ క్లోజ్…. ఆ పార్టీలో ఏం జరుగుతుంది?

వైసీపీలో నెంబర్ టు. జగన్ తర్వాత ఆ పార్టీకి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ తానే అయ్యి వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఆ పార్టీని వదిలిపెట్టేశారు. రాజ్యసభ సీటు కి కూడా రాజీనామా చేసేశారు. సాయి రెడ్డి బాటలోనే మరి కొంతమంది రాజ్యసభ ఎంపీలు పార్టీని విడబోతున్నారు.

Post Published By: Vencateshg
Updated : 25 January 2025, 9:43 AM IST

Published : 
  • 25 January 2025, 9:43 AM IST

Exit mobile version