ఈసారి కొందరు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలను తప్పించి.. బీసీ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో ఎప్పటి నుంచో జగన్ను నమ్ముకొని ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ వైసీపీకి దూరమవుతున్నారు.

YS Jagan's visit to Tirupati district postponed..?