ఆఫీస్లోని ప్రభుత్వ ఫర్నీచర్పై, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు మరోసారి వైసీపీ లేఖ రాసింది. సాధారణ పరిపాలన శాఖకు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి లేఖ రాసారు. నాటి సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఫర్నీచర్పై వైయస్సార్సీపీ లేఖ రాసారు.

Guntur: YSR Congress chief YS Jaganmohan Reddy addresses during a party programme in Guntur of Andhra Pradesh on July 9, 2017. (Photo: IANS)