Organ Donation: చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోశాడు.. గుంటూరులో మనసు కదిలించే కథ..

బ్రెయిన్ డెడ్ కావడంతో ఆస్పత్రిలో ఉన్న యువకుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు కుటుంబ సభ్యులు. ఐదుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది.

Post Published By: narender Thiru
Updated : 26 September 2023, 6:13 PM IST

Published : 
  • 26 September 2023, 6:13 PM IST

Exit mobile version