ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్ టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్ళింది. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న భారత్ సెమీస్ లో కంగారూలను చిత్తు చేసి 2023 ఓటమికి రివేంజ్ తీర్చుకుంది.