రంజీ సీజన్లో పరుగుల వరద పారుతోంది. విధ్వంసకర ఇన్నింగ్స్లతో పలువురు బ్యాటర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ రంజీ జట్టు ఆటగాడు తన్మయ్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ప్రదేశ్తో జరుగుతు మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.

Hyderabadi cricketer holds many records in first-class cricket