ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో దుమ్మురేపిన భారత జట్టు వన్డే సిరీస్ నూ ఘనంగా ఆరంభించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది.