ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మరోసారి భారత యువ క్రికెటర్లు దుమ్మురేపారు. బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో రాణించిన యశస్వి జైస్వాల్ టాప్ 5లోకి దూసుకొచ్చాడు.