ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్-5 లోకి జైశ్వాల్

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మరోసారి భారత యువ క్రికెటర్లు దుమ్మురేపారు. బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో రాణించిన యశస్వి జైస్వాల్ టాప్ 5లోకి దూసుకొచ్చాడు.

Post Published By: Vencateshg
Updated : 25 September 2024, 3:16 PM IST

Published : 
  • 25 September 2024, 3:16 PM IST

Exit mobile version