ఒక్క ఒక్క మ్యాచ్..ఎన్నో రికార్డులు రాయ్ పూర్ లో భారత్ అదుర్స్
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. కివీస్ ముందుగా బ్యాటింగ్ చేసి 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి.