భారత్ టీ20 వరల్డ్కప్ హిస్టరీలో మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇదివరకు 2007లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో, 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టైటిల్ గెలిచిన టీమిండియా,
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన వేళ.. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఈ సమయంలో భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్ పై తన జెండాను ఎగురవేసింది. టీ 20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచింది.
టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్లదే ఆధిపత్యం.. పైగా ఉపఖండపు పిచ్ లలలో ఎక్కువ శాతం బ్యాటింగ్ కే అనుకూలిస్తుంటాయి
ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా.. ఇది సినిమా డైలాగ్… మరి క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు మ్యాచ్ గెలిపించామా లేదా..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్
సెమీ ఫైనల్లో గెలిచాం…ఇంగ్లాండ్పై విజయం సాధించాం…కానీ…గెలిచాం అంటే గెలిచాం అంతే. చచ్చీ చెడీ గెలిచాం. మనస్ఫూర్తిగా విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నాం
టీ20 ప్రపంచకప్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ఆదివారం జరిగే మెగా ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఈ టైటిల్ ఫైట్ కు ముందు భారత్ ఫ్యాన్స్ ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది
T20 ప్రపంచ కప్ 2026. మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ పోరు జరగబోతోంది.