ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కిక్ ఇచ్చింది. హైస్కోరింగ్ ఎన్ కౌంటర్ లో పరుగుల వరద పారింది.