సత్యాగ్రహం (ఆందోళన)తోపాటు రైల్వేలో ఉద్యోగం చేయాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని సాక్షి మాలిక్ తెలిపారు. తాను విధి నిర్వహణ కోసమే రైల్వేల్లో తిరిగి విధుల్లో చేరుతున్నట్లు చెప్పారు. అంతేకానీ.. ఉద్యమం నుంచి బయటకు వెళ్లడం లేదన్నారు. మరోవైపు భజరంగ్ పునియా కూడా ఇదే తరహా ప్రకటన చేశారు.
