Wrestlers Protest: అనురాగ్ ఠాకూర్‌తో ముగిసిన రెజ్లర్ల భేటీ.. నిరసన ఈ నెల 15కు వాయిదా..?

తమపై వేధింపులకు పాల్పడ్డ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు డిమాండ్ చేశారు. కాగా, జూన్ 15 లోపు ఈ అంశంపై విచారణ పూర్తవుతుందని, ఆ తర్వాత చార్జిషీటు దాఖలు చేస్తామని అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు.

Post Published By: narender Thiru
Updated : 7 June 2023, 7:09 PM IST

Published : 
  • 7 June 2023, 7:09 PM IST

Exit mobile version