ఈ ప్రచారం జరుగుతునే కేసీఆర్ రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 13 నుంచి 28 వరకు 16 రోజుల్లో మొత్తం 54 సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం మరింత ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు వ్యాహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం రెండో షెడ్యూల్ ఖరారు చేశారు. ఇప్పటికే రాజశ్యామల యాగాన్ని పూర్తి చేసి.. నిన్న తన సెంటిమెంట్ దైవం అయిన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోని నామినేషన్ పత్రాలకు వెంకన్న పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు సీఎం కేసీఆర్.

Telangana assembly elections are fast approaching KCR CM KCR second phase election schedule released 54 meetings in 16 days