నిత్యానంద పేరు ఇప్పుడు మళ్లీ మార్మోగుతోంది. ఐక్యరాజ్యసమితి తన ప్రతినిధులు పంపడం ద్వారా ఆయన మరోసారి హాట్ టాపిక్ గా మారారు. అయితే ఆయన వేషాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ చాట్ జీపీటీ కూడా పట్టేసింది.