Odisha Train Accident: పదేళ్లలో రెండున్నర లక్షల మందికిపైగా మృతి.. దేశంలో రైలు ప్రమాదాలపై నివేదిక ఇది!

దేశంలో పదేళ్లలో రైలు ప్రమాదాల వల్ల 2.6 లక్షల మంది మరణించారు. గడిచిన పదేళ్లలో రైల్వే సంబంధిత కారణాలు/ప్రమాదాల వల్ల సగటున 2.6 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, వీటిలో ఎక్కువ శాతం మరణాలకు రైళ్లు ఢీకొనడం లేదా పట్టాలు తప్పడం కారణం కాదు.

Post Published By: narender Thiru
Updated : 5 June 2023, 3:54 PM IST

Published : 
  • 5 June 2023, 3:54 PM IST

Exit mobile version