అనాథ శవాలతో వ్యాపారం.. కోల్‌కతా కాలేజీ ప్రిన్సిపాల్‌ దారుణాలు..

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచారం కేసులో విచారణ మొత్తం వచ్చి.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ చుట్టూ చేరింది. ఈ దారుణంలో అతని పాత్ర ఉందని.. చాలావేళ్లు ప్రిన్సిపాల్‌ వైపు చూపిస్తున్నాయ్. ఇప్పటికే సీబీ అధికారులు ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ను ఓసారి ప్రశ్నించారు. ఐతే చాలా ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పినట్లు గుర్తించిన అధికారులు..

Post Published By: Vencateshg
Updated : 21 August 2024, 2:54 PM IST

Published : 
  • 21 August 2024, 2:54 PM IST

Exit mobile version