ఒడిశాలోని రూర్కెలాలో అదనపు కలెక్టర్ ఆఫీస్లో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సస్మిత మింజ్ మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. అదనపు కలెక్టర్ కార్యాలయంలో కొంతమంది అధికారులు ఆమెను మానసికంగా వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయ్.
