Operation Gajendra: గజరాజు ప్రాణం తీసిన కరెంటు తీగలు..

ఒడిశా నుంచి వచ్చి పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరిస్తున్న ఎనులుగు చనిపోయాయి. భామిని మండలంలో ఈ ఘటన జరిగింది. పొలంలో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్ తగిలి ఏనుగులు చనిపోయాయి.

Post Published By: Srikar Creator
Updated : 12 May 2023, 12:39 PM IST

Published : 
  • 12 May 2023, 12:39 PM IST

Exit mobile version