Jaahnavi Kandula: అమెరికన్ పోలీస్ కండకావరం.. భారత యువతి ప్రాణానికి విలువ లేదన్న పోలీస్..!

ఏపీకి చెందిన జాహ్నవి కందుల (23) అనే యువతి గత జనవరిలో అమెరికాలోని, సియాటిల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదం చేసింది సియాటెల్‌కు చెందిన పోలీస్ ప్యాట్రోల్ వాహనం. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న జాహ్నవిని పోలీస్ వాహనం ఢీకొంది.

Post Published By: narender Thiru
Updated : 13 September 2023, 2:24 PM IST

Published : 
  • 13 September 2023, 2:24 PM IST

Exit mobile version