Titan submersible: తీరానికి టైటాన్.. మనిషి అవశేషాలు గుర్తింపు.. విచారణలో ముందడుగు అంటున్న నిపుణులు

టైటానిక్‌ నౌక శకలాల దగ్గరకు బయల్దేరిన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ ప్రయాణం మధ్యలోనే ఒత్తిడి పెరిగి పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురి ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. ఆ మినీ జలాంతర్గామి శకలాలు ఇప్పుడు తీరానికి చేరాయి. ఆ శకలాల్లో ఆసక్తికర విషయాలు గుర్తించారు అధికారులు.

Post Published By: narender Thiru
Updated : 29 June 2023, 2:40 PM IST

Published : 
  • 29 June 2023, 2:40 PM IST

Exit mobile version