విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలి కి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో ప్రయాణించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. బస్సులో టిక్కెట్ కొని ఉచితం ఎప్పుడిస్తారు అంటూ కూటమి సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.