Jagan Air port incident : ఆగంతకుడు కాదు…ఎన్నారై డాక్టర్ …ఏపీ పోలీసులపై అమెరికా ఎంబసీకి ఫిర్యాదు

ఏపీ సీఎం జగన్ లండన్ వెళ్ళే ముందు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీఐపీ మూవ్ మెంట్ ఉన్న టైమ్ లో అనుమానస్పదంగా తచ్చాడుతుండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కానీ అతను అమెరికా పౌరసత్వం కలిగిన ఎన్నారై డాక్టర్ లోకేశ్ కుమార్. పోలీసుల కిడ్నాప్, వేధింపులపై అమెరికా ఎంబసీకి ఫిర్యాదు చేశారు.

Post Published By: dialnews
Updated : 18 May 2024, 4:51 PM IST

Published : 
  • 18 May 2024, 4:51 PM IST

Exit mobile version