వైజాగ్ వాసుల చిరకాల వాంఛ తీరబోతోంది. త్వరలోనే సాగరతీరానికి మెట్రో రాబోతోంది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాస్త కదలిక వచ్చింది. ఇటీవల సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా ఈ మెట్రో రైలు అంశం కూడా చర్చించారు.

The long wish of the people of Vizag is going to be fulfilled. Metro is coming soon to the beach.