పారిస్ ఒలింపిక్స్ ఉత్సాహంగా మొదలయ్యాయి. విశ్వక్రీడల్లో సత్తా చాటేందుకు భారత్ తరఫున ఈ సారి 117 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు.

The Paris Olympics started with excitement. This time 117 athletes are in the ring on behalf of India to show their strength in the World Games.