Simple ONE: మార్కెట్లోకి సింపుల్ బైక్.. మైలేజీ సూపర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ. మైలేజ్!

సింపుల్ ఎనర్జీ అనే సంస్థ సింపుల్ వన్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. వచ్చే జూన్ 6 నుంచి బైక్ విక్రయాలు ప్రారంభమవుతాయి.

Post Published By: narender Thiru
Updated : 23 May 2023, 5:28 PM IST

Published : 
  • 23 May 2023, 5:28 PM IST

Exit mobile version