TATA, JIO Fight : జియోకు టాటాల దెబ్బ…. ముకేశ్ కి గట్టి షాకిచ్చిన రతన్ టాటా

జనం అన్ లిమిటెడ్ కాల్స్ కి అలవాటు పడ్డారు… మొబైల్ డేటా లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేరు… నేను ఎంత పెంచినా కిక్కురుమనకుండా రీఛార్జ్ చేయించుకుంటారు. నాకు తిరుగులేదని విర్రవీగుతున్నారు జియో అధినేత ముకేశ్ అంబానీ. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా జియో రీఛార్జీల మోత గురించే చర్చ జరుగుతోంది. జియో రీఛార్జీలును భారీగా పెంచడం చూసి… ఎయిర్ టెల్, ఐడియా కూడా పెంచిపారేశాయి. హయ్యస్ట్ గా 25 శాతం దాకా మొబైల్ రీఛార్జీల రేట్లు పెరగడంతో కస్టమర్లు బెంబేలెత్తుతున్నారు. ఇదే టైమ్ లో అదును చూసి దెబ్బకొట్టింది టాటా. రతన్ టాటా తీసుకున్న నిర్ణయంతో జియోకి పెద్ద షాక్ తగలబోతోంది.

Post Published By: dialnews
Updated : 17 July 2024, 2:36 PM IST

Published : 
  • 17 July 2024, 2:36 PM IST

Exit mobile version