కొన్నాళ్ల క్రితం జిమ్ములో వర్కౌట్ చేస్తూ గాయపడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు రికవరీ అయింది. తన భర్త జాకీ తో కలిసి లండన్. పారిస్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసింది.